Transcript
Page 1: Shri Sai Nath Stavan Manjari

1

Page 2: Shri Sai Nath Stavan Manjari

సాయబాబా సతవన మంజర ి

ఈ గరంధం గుర ించ ....

ఈ సాయనాథ " సత వన మంజరి " న రచంచన దాసగణు మహరాజ బాబాకి అంకిత భకుతడు.రెండు దశాబ దాల పాటు సాయబాబాతో పరతయక సంబంధం కలగి , దరశన,

సపరశన, సంభాషణల దావరా సననహితుడైై,సంపూరణ అనుగరహనన పొంది , బాబాకు ఎంతో పీరతపాతురడైైన భకుతడు.బాబా లలలన పరతయకంగా చవచూసిన భకుతడు. మహరాషట రమంతట తన హరికథల దావరా సాయబాబా మహతాయనన లలలన వరివగా పరచారం చేశాడు.చకకన మరాఠీ కవనం తో మధుర మనోహర కంఠంతో,గాన నైైపుణయంతో, భకిత పారవశయంతో,సరవతార సాయన దరిశంచగల మనసతతవంతో వేలాది భకుతలను ఆకరిషంచ, సామానయ పరజానకం సైైతం సాయ భకుతలైై తరించడానకి దోహదం చేసిన దనయజవ దాసగణు. సదభకితతో సతాయనేవషణ చేసి తనమయుడైై,తన భాషా నైైపుణయం,

సావనుభవంతో సాయన గానం చేసూత మరాఠీలో ఈ సతవన మంజరిన రచంచాడు.

2

Page 3: Shri Sai Nath Stavan Manjari

గమనక

సాయబాబా మహ సమాధి : 15-10-1918 మంగళవారంఈ సతవన మంజరి రచన : 09-09-1918 సోమవారంబాబా సముఖం లో చదివ

బాబాకి అకింతం ఇచచనది : 12-09-1918 గురువారం( బాబా మహ సమాధికి కేవలం 36 రోజల ముందు ఈ గరంధం వారయబడినది)

సాయపైై అసంఖాయక సో తతర గరంధాలునానయ కాన, ఈ సతవన మంజరి వాటిలో తలమానకం వంటిది.ఎందుకో తైలుసా ? శరిడి దావరకామాయలో సాయ సమరుధలు పరశాంతంగా కూరుచన ఉననపుపడు , ఆయన సముఖంలో దీనన గానం చేసి,సాయకి అంకితం ఇచాచడు దాసుగణు .సాయబాబా తనమయతవంతో, నమలత నేతారలతో, చరునవువ చందిసూత , దీనన సంపూరణంగా శరవణం చేసి, తమ ఆమదానన తైలుపుతూ," దీనన నతయం పారాయణం చేస ేవారు ,సరవ ఆరిష టాలు తొలగి,సుఖ శాంతులతో భోగ భాగాయలతో వరిధల ైల దరుగాకా !" అన ఆశరవదించారు .అంటే "

మహ మహిమానవత మైైన ఈ "సతవన మంజరిన" పారాయణం చేసేవారిపైై సాయ భగవానున కృప పరసరిసుత ంది. సాయనాధ భగవానులు సతవరమే వారి ఐహిక,పారమారిధక కోరికలనన నైరవేరిచ,అంతయకాలంలో ఉతతమ గతులను పరసాదిస తారు.ఈ గరంధ పారాయణం వలన మందబుదుదల బుదిధ వకసిసుత ంది.

అలాపయుషుకలు శతాయుషుకలవుతారు. నరుపేదలు కుబేరులవుతారు. సంతానం లేన వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర ణారోగయవంతులౌతారు.సకలచంతలు,భయాలు తొలగిపోతాయ .కీరితమంతులైై గౌరవ మరాయదలు పొందుతారు ". అనన ఈ సో త రతర ఫలశర తన సాయ ఆమదించారు. ఈ సతవన మంజరి నతయ పారాయణం వలన కుటుంబంలో సుఖసంతోషాలు వైలలవరుస తాయ.

సర ేవ జనా: సుఖనోభవంతు!

సరవం శర సాయనాధారపణం!

3

Page 4: Shri Sai Nath Stavan Manjari

నతయ పారాయణ కరమం

ఈ " శర సాయనాధ సత వన మంజరి" నతయం పారాయణకు ఎలాంటి కఠిన నయమ నబంధనలు లేవు. సాయ పటల సంపూరణ వశావసం, బాబా పైై భకిత పేరమలే అసలు సిసలైైన నయమాలు.ఏ సమయం లోనైైనా సరే,పగలుగాన రాతరగాన,పరశాంతమైైన మనసుతో,వలైైనంత ఏకాంత పరదేశంలో కూరుచన సాయబాబా రూపానన మనసులో ధాయనంచ పారాయణం చేయవచుచ.

1.ఈ సతవనమంజరిన నతయం పారాయణం చేసే వారి కష టాలూ తొలగిపోతాయ .

2.నతయ పారాయణంకి అవకాసం లేకపొతే ,కనసం పరత గురువారం పటించనపపటికీ సతఫలతాలు కలుగుతాయ.

3.అందుకు కూడా అవకాసం లేనవారు,కనసం పరత ఏకాదశనాడు పారాయణం చేసినపపటికీ కోరికలు తరి అదుభతమైైన ఫలతాలను నససందేహంగా పొందుతారు .

అన ఫలశర తలో రచయత వవరించనపుపడు,అది వంటూ బాబా ఆమదసూచకగా తల ఊపారు.దీన పారాయణం "సూకంలోమకం".

అంజల

శర గణేసాయ నమః

జగదాధారా! సరవసాకి !ఓ పారవతనందనా !మయూరేశవరా! లంబోదరా ! ఊహతతా! ఓ గణపత! పాహిమాం.నవు సకల గణాధిపతవ .అందుకీ గణేశడుగా పరసిదిద చైందావు. సకలశాస తా రలు ననున కీరితసుతనానయ.ఓ మంగళసవరూపా! ఫాలచందార ! ననున రకించు.ఓ సరసవత ! వాగివలసిన! న పరభావంవలల నే పలుకులు పరభావమందుతాయీ.న అసితతవంవలల నే లోకవయవహరాలనన జరుగుతాయీ.గరంధకరతలందరికి నవే ఆరాధయ దేవతవు. నవు శబదసృషిట కి రాణివ. నవు ఈ జగతకే అలంకార భూషణం.

నవు ఊహతతమైైన మహసకితవ,ఓ జగనామతా ! వాగేదవ ! నకు వందనం.

4

Page 5: Shri Sai Nath Stavan Manjari

దేవతా సుత త

ఓ పండరీనాధా! పాండురంగా ! పూరణ పరబరహమ ! సాధు జన పిరయా ! సగుణసవరూపా ! దయాసాగరా! నరహరీ ! పరమ దయామయా!ననున రకించు.ఓ జగనానటక సూతరధారీ ! రుకిమణీవలలభా ! సరవ జగదావయపక ! శాస తా రలనన న సవరూపానేన

వరినసుతనానయీ. ఓ చకరపాణి ! పుసతకజ ఞానులకు నవు అంతుపటటవు.గరంధాలు పఠించనంత మాతారనా వజఞ లవుతారా ! ఆ మూరఖపండిత శఖామణులు పాండిత గరవంతో డంభాలు పలుకుతూ,కేవలం వాదాలకే పరిమతమైై , ఆ శాసత ర చరచల లో నే మునగి తేలుతుంటారు. కేవలం సాధు సతుపరుషులు మాతరమే ననున తైలుసుకోనగలుగుతారు. మాయా మహితులైైన మగిలన జనావళకి అది అసాధయం. ఓ దేవా! నకివే సాష టాంగ దండ పరణామములు.సాదరంగా సీవకరించ ననున రకించు.ఓ పంచవదనా ! శంకరా !కపాలమాలాభరణా ! నలకంఠ ! దిగంబరా! ఓ పసుపత !

ఓంకార సవరూపా ! నకు నమసాకరం.న నామసమరణ మాతారన దైైనయం నశసుత ంది.ఓ ధూరజటి,ఏమ న నామ మహిమ ! ఓ నలకంఠ న చరనాంభుజాలకు నమసకరించ ఈ సో త రతారనన (సతవన మంజరిన ) వారయబూనతన . ఓ పరమేశవరా !సదా న సంపూరణ సహయానందించ ననున సఫలకురతునన చైయయ.ఆతరనందనా ! దత తా తేరయా ! నకు వందనం.మా కులదేవత శర మనలకిమకి పరణతులు.సాధు సతుపరుషులకు,ఇతర భకత వరేనుయలకు నా నమసృకతులు.

శర సాయనాధా పరభూ! మకు జయం,దిగివజయం.పతతపావనా ! దయామయా !న పాద పదామలపైై నా శరసుసనుంచాను. ఆశరతమందారా ! అభాయపరదాతా ! ననున భయాలనుండి రకించు.ఓ సాయనాధా! సౌఖయధామ నలయమైైన పూరణ పరబరహమ మరే!

పురుషోతతముడైైన శర మహవషుణవు,మధనాంతకుడైైన ఉమాపత శంకరుడు కూడా మరే!

నవు నరరూపు దాలచన పరమేసవరుడవు.జ ఞానాకాశంలో పరకాశంచే భాసకరుడవు. కరుణాసాగారుడవు. భవరోగాలకు ఔషధం వంటివాడవు.నవు దీనుల,హీనుల పాలట చంతామణివ. భకతజనులను పునతులను చేసే పావన గంగానదీమ తలలవ.

5

Page 6: Shri Sai Nath Stavan Manjari

సంసారసాగరంలో మునగి దారి కానన వారిన దరి చేరేచ 'నౌక'వు. ఈ జగతలో భయారుతలకు నవే ఆశరయం.ఈ జగతుత కే మూల కారకుడవు.శదధ చైైతనయ సవరూపుడవు.ఓ కరుణాసాందార ! ఈ పరపంచమంతా న లలా వలసమే కదా!

ఆతామ - జవులు

జననమరణాలు అజ ఞాన భావ జనతాలు .అవ కేవలం భారంత మాతరమే.ఎంతో పరిశోధించ సంపూరణ జ ఞానులు గరహించన సతయమది.అటిట అజ ఞాన తమరానన నశంపజేసే మకు జనన మరణాలు లేవు.సాకాతుత పరబరహమ సవరూపుడవైైన నవు వాటికతతుడవే కాదు,నజానకి వాటిన శాసించే మహరాజవు కూడా ! (కేవలం సృషిట దరమనుసారంగా మాతరమే సాయ తన భౌతక దేహనన తయజంచారు.శదధ చైైతనయ సవరూపుడైైన శర సాయకి జనన మరణాలైందుకుంటాయ ? అందుకే " సమాధి నుండి నా మానుష శర ీరం మాట లా డును " అన అభయ మచాచరు బాబా)

'జలకుండం 'లో, కనపించే నరు అకకడే పుటిట నట లా ? కాదు కదా ! అది పూరవం ఏనాటినుండో భూగరభంలోనునన జల నకిపత ం నుండి ఇపుపడు పైైకి ఉబకి వచచన

ఊటనరు మాతరమే.పలలపు పరదేశంలో నరు ఊరితే దానన 'కుండము' అన అంటాం.ఆ నరే లేకపొతే దానన 'గుంట' అనంటాం.నరు నండడం ,ఇంకడం అనే సిథతులు నటికి సంబంధించనవ కావు.అవ కేవలం 'కుండము'నకు మాతరమే చైందినవ.'కుండము'లో ఉండే నరు తన మహతాయనన ఎపుపడూ ఆ కుండానకివవదు ( జననమరణాలు తనువుకే గాన ఆతమకేపుపడూ అనవయంచవు ).నటితో నండుగా ఉంది కళ కళలాడుతూ ఉననపుడు 'కుండము' గరివసుత ంది.కాన,ఆ నరే ఇంకిపోతే దీనావసథకు చేరుకుంటుంది.ఈ మానవ దేహమే ఒక 'కుండము'.అందులోన నరమలమైైన నరే శదధ చైైతనయం (జవాతమ).కుండములు అనేకం.కాన 'జలం' ఒకకటే. ఓ సాయదేవా ! దయామయా ! నవు 'అనాది'వ.జనన మరణాల కతతుడవు.నవే వజారయుధమైై నాలోన అజ ఞాన పరవతానన ఛేధించ సమూలంగా నాశనమనరించు (జ ఞానోదయానన కలగించు).ఇంతవరకు ఈ భూమండలంపైై ఎనోన కుండములు (జవులు) జనంచాయీ

6

Page 7: Shri Sai Nath Stavan Manjari

.ఇక ముందు కూడా ఉదభవస తాయ.అటిట పరత ఒకక కుండానకి (జవకి) ఒకొకక పరతేయకమైైన నామరూపాలు ఉంటాయ.కలాపంతరం వరకూ అవ అలా పిలువబడుతూ,

గురితంచబడుతూ ఉంటాయ.నఖల జగతలోన సమసత జవులయందు వరాజమానమైై ఉననది ఒకే 'చైైతనయ శకిత '.అనగా సకల జవులయందుననది ఒకే 'ఆతమ'.అందుకే 'నవు-నేను' అనే తారతమయ భావం ఉచతం కాదు.అణువణువులోనూ వాయపించ ఉనన ఒకే చైైతనయ వసుతవు 'నవు-నేను' అనే దైవైత భావంతో చూడడం ఎంతమాతరం సరికాదు. మేఘాలననటి నుండి వరిషంపబడే నరంతా ఒకకటే! కాన, ఆ నరు భూమపైై పడగానే అనేక రకాల రూపాలు పొందుతుంది ( నదీ నదములు, సరసుసలు, బావులు, ఊటాబావులు,కాలువలు వగైెరా).

గోదావరి నదీగరభంలో చేరిన నరు గోదావరిగా పిలువబడుతూ,పవతరంగా భావంచబడి పూజలందుకుంటుంది.కాన,బావుల లో ,గుంటల లో చేరిన నరుకి అంతటి వలువ ఉండదు. ఓ సాయ పరమాతామ! నవు అమర గోదావరి పరవాహం.మేము అలపమైైన వాపీ కూపతటాకాల లా ంటి వాళళం.మకూ మాకూ మధయ అదే తారతమయం.ఓ సాయ గురువరా ! మా జవతాలు సారధకం చేసుకోవడం కోసం మకు సరవవేళలా శరణాగతులమైై మదరి చేరాం. ఓ పవతరమూరీత ! మముమ సదా రకించు.గోదావరి నదీజలాలకంతటి పవతరత ఆ 'గోదావరి నదీగరభం' వలల మాతరమే! అంతే కాన , జలానకి పరతేయకమైైన వశషటతంటూ ఏమ లేదు.ఏ నరైెనా ఒకకటే! నజానకి గోదావరి గరభం వలల నే ఆ నది పరవహించే పరదేశమంతా పవతరతను సంతరించుకుంది.పరిశలంచ చూడగా అటిట పవతరతను చేకూరేచ వశషట గుణం ఆ భూభాగంలోన మటిటదే! మేఘాల నుండి కురిసిన నరు ఎకకడి నేలపైైబడి ఎటిట మారూప చైందకుండా ( కలమష పూరితం కాకుండా) ఉంటుందో ఆ భూభాగానన పండితులు 'పవతర గోదావరి' అన వయవహరిస తారు.మేఘాలలోన జలం మదట మధురంగా ఉంటుంది.కాన అది ఇతర పరదేశాలలో కురవగానే అకకడి నేలయకక సహజ గుణాల వలల వాయధి కారకము,ఉపుప,చేదులాంటి అవగుణాలను గరహిసుత ంది.

ఓ సదుగ రురాయా ! మలాగా కామక రోధలోబాది అరిషడవర గాలా కలమషాలు అంటన పవతర మూరుతలకు 'సతుపరుషులు' అనన నామం శోభసుత ంది.కనుక సతుపరుషులందరూ

7

Page 8: Shri Sai Nath Stavan Manjari

పవతర 'గోదావరి నది' లాంటివాళుళ.ఓ సాయదేవా ! మరు వాళళందరిలో అతుయననత స తానానన అలంకరించారు.సృష టాయది నుండి గోదావరి నది ఉంది.ఆనాటి నుండి నేటి వరకూ లోటు లేకుండా నండుగా పరవహిసూత నే ఉంది.( నరు మారుతునానను,ఎపుపడూ నండుగా ఉండే గోదావరి పరవాహంలా జవులను పాపపంకిలం నుంచ ఉదద రించే నమతం సతుపరుష పరంపర అవతరిసుత నే ఉంటుంది.శర సాయ నేటికి సజవుడే! మహ సమాధి అనంతరం కూడా సాయబాబా తమ భకుతలు పిలసేత పలుకుతునానరు). ఎపుపడో తేరతాయుగం లో శరరామచందురడు పవతర గోదావరితరానన దరిశంచాడు.అపుపడునన

నరు ఇపుపడు ఉందా? ఏనాడో సాగరగరభం లో కలసిపోయుంటుంది .అపపటి నరు వాలుగా పరవహించ సాగరం లో కలసిపోయనపపటికీ ,ఆనాటి నుండి ఈనాటి వరకు గోదావరి నదీగరాబనకి,దానలోన నటికీ ఉండే పవతరత చైకుక చైదరకుండా అలాగే ఉంది.ఏటేటా పాత నరు పోయ నదిలోకి కొతత నరు వసుత ంటుంది. ఓ సాయ పరమాతామ!

మపటల కూడా ఇదే నాయయం వరితసుత ంది .(సతుపరుషులందరికి కూడా ఈ సిద ధాంతం అనవయసుత ంది ).

గోదావరి తరంలోన సతుపరుషులు

నూరు సంవతసరాలు కలసేత ఒక శతాబదం అవుతుంది.అలాగే సతుపరుషులు సాధు జనులకనన నూరు రెటుల అధిక తేజసువవలు.వరు నదిమధయలోన మహపరవాహం లాంటి వాళుళ.ఇతర సాధు జనులందరూ నదిలోన చనన చనన అలలలాంటి వాళుళ.ఈ పవతర గోదావరిలో మటటమదటి పరవాహరూపంలో వచచన సతుపరుషులు - సనక నందనులు, సనతుకమారుడు మదలైైనవాళుళ.ఇది నససంశయం.ఆ తరావత

నారదుడు,తుంబురుడు,ధృవుడు,పరహల దుడు, బల చకరవరిత, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, వదురుడు, గోప గోపికలు మదలైైన వాళుళ పరభవంచారు.ఇలా పూరవకాలంనుంచ ఈనాటివరకు గడచన పరత శతాబదంలోనూ వచచన ఎనోన వరద పరవాహల లా ంటి సతుపరుష పరంపరను వవరించగల శకిత నాకు లేదు.ఓ సాయనాధా ! అదే ఒరవడిలో ఈ శతాబదంలో గోదావరిలో ఉపైపనలా మరు అవతరించారు. ఇది యదారధం.

8

Page 9: Shri Sai Nath Stavan Manjari

శరణాగత

ఓ సాయ సమరధ! అందుకే సకల కిలభషాలు నరూమలంచగల న దివయ చరణారవందాలను ఆశరయంచాను.దేవా ! నా అవగుణాలు పరిగణించ నరాదరించకా దయతో ననున కాపాడు.ఓ దయాఘనా ! సాయదేవా ! నేను దీనుణిణ , హీనుణిణ , అజ ఞానన, మహపాపిన,

దుషకరామసకుతణిణ , సకల దురుగణాలు ఉననవాణిణ అయనపపటికీ ననునపేకించకు. దీనబంధూ! గారమగారమాల నుంచ వచచ తనలో కలసే మురికి కాలువలను గోదావరినది తరసకరిసుత ందా ?? పరశవేది ఇనుములోన దోషాలను పరిగణిసుత ందా! ఓ అనాధనాధా ! నవు పరశవేదివ.నేను పాపాతుమడనన ననున వడువకు . న దరి చేరుచకో. నాలో ఎనోన కలమషాలునానయ.ఓ పతతపావనా! న కరుణా కటాక వకణాలు నాపైై పరసరించ వాటిన తకణమే సమూలంగా నరూమలంచు.ఇదే ఈ దాసున వననపం.ఓ సాయగురువరా ! పరశవేది తాకిన తరువాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మగిలపోతే ఆ లోపం దేనది? పరశవేదిది కాదా ! అందుచేత నాలో పరివరతన కలగకపోతే ఆ లోపం ఎవరిది? ( కనుక మాలోన మాలనాయలను పోగటిట మముమలనుదద రించు ).బాబా! దీనబంధూ! నా భాగయ పరధాత మరే.ననున పాప వముకుతణిణ చైయయండి.ననున పవతురడిగా చైయయలేదనన అపకీరిత మకు రాకూడదు.మరు పరశవేది - నేను ఇనుప ముకక లాంటివాణిణ .అందుచేత అది మ బాధయత కూడా.సాయమాతా! బడడలు తపుప చైయయడం సహజమే.కాన తలల కోపగించుకుంటుందా? వాళళను లాలంచ పేరమగా చేరదీయదా?అదేవధంగా ననున కరుణించు.నాపైై కోపించకు.

ఓ సమరధ సదుగ రూ! మరు మా కోరికలు తరేచ కలపతరువు.ఈ భవసాగరానన దాటించే 'నావ' మరే.ఏ సందేహం లేదు.ఓ సాయనాధా ! నవే కామధేనువు ! నవే జ ఞానాకాశంలో పరకాశంచే భాసకరుడవు.నవే సధుగ ణాల నధి సవరగధామం చేరేచ సోపానం కూడా నవే.

ఓ పరమపావనా ! పుణయపురుష ! ఓ శాంతసవరూపా! ఆనంద నలయా ! చతసవరూపా ! పూర ణావతారా ! బేధవరిజతా ! జ ఞానసింధూ ! వందనం.ఓ వజ ఞానమూరీత ! పురుషోతతమా !

9

Page 10: Shri Sai Nath Stavan Manjari

కమా,శాంత నలయమా ! భకత లోక వశారంత ధమమా ! మముమలను అనుగరహించండి.మ కృప మాపైై వరిషంచండి.

వశష టావతారుడు సాయ

ఓ సాయనాధా ! సకల సదుగ రు సవరూపా! సదుగ ర మచచందరనాధుడు మరే.మహతుమడైైన జాలందరుడు,నవృతతనాధుడు, జ ఞానేశవరుడు, భకత కబరు, గోండానవాసి శర షేక మహమమద, ఏకనాధ మహరాజ కూడా మరే. ఓ సమరధ సదుగ రూ !

ధావణ గాం నవాసి మాణ కోజ బోధ లా, సావంత మాల , సమరధ రామదాసు , భకత తుకారాం, సఖారాం మహరాజ, మాణికయ పరభువు కూడా మరే.

ఓ సాయనాధా ! మరు సకల సదుగ రు సవరూపులు.

బాబా! మ అవతారలకయం అనూహయం.మ కులగోతారలు అత రహసయం.మ చరితర అగోచరం (అయనసంభావుల జవత రహసాయలు నగూడం). ఓ సాయకృష ణా! ననున కొందరు మహమమదియుడంటారు.మరికొందరు బారహమణుడవంటారు.కాన, న నజసిథత

ఎవరికెరుకా? ఆహ ! శర కృషుణ డిలా పరమాదుబత లలలు పరదరిశసూత నే ఉనానవు. ఆనాడు శర కృషుణన గూరిచ కూడా పరజలు పలువధాలుగా భావంచారు.కొందరు యదుకులభూషణుడన కీరితసేత , మరి కొందరు పశల కాపరి అన హేళన చేశారు. శర కృషుణడు యశోదకు సుకుమార బాలుడు.కంసునపాలట కాలయముడు.ఉదదవునకి ఆపతమతురడు.అరుజనుడికి పూరణజ ఞాన.ఓ గురురాయా ! అలాగే జనులు న గురించ కూడా ఎవరిమనోభావాలనబటిట వాళుళ భావసుతనానరు.అందుకు తగినటుల గానే ఫలం పొందుతునానరు . మరుండేది మసీదులో.! మ చైవులకు కుటుల లేవు.నైైవేదయం సమరిపంచేటపుపడు తరచూ ఫాతహ చదువుతుంటారు.ఇవనన చూసి కొందరు మమమలన మహమమదియుడనానరు.ఓ కారుణయమూరీత ! మరు నరతాగినహోతర . నరంతరం ధున వైలగించ ఉంచుతారు.మ ఆగినహోతారరాధన చూసి మమమలన హిందువుగా భావంచడం సహజమే కదా !

10

Page 11: Shri Sai Nath Stavan Manjari

కాన సాయీపరభు! ఇటిట జాత భేదాల భారంతులు శషకవవాదాలలో,తరక వతరక మాయాజాలంలో మునగితేలే తారికకులకు మాతరమే.కాన నజమైైన భకుతలు,భావ జజఞసువులు మాతరం వటికి పారముఖయత ఇవవరు.వారు ఇలాంటి మాయా జలం లో చకుకకోరు.ఓ సదుగ రు సారవభౌమా! నజానకి మరు పరబరహమసిథత. ఈ జాత మతాలకు మరు అతతులు.మహోననతుడవైైన జగదుగ రు మూరితవ.ఈ జగతకరతలు మరే.బాబా! హిందూ ముసిల ంల పరసపర సపరధలను రూపుమాపి,సరవమానవ సౌభారతృతావనన,

పైంపొందించడానకి మసీదులో నరంతరం ధున వైలగించ,అగినహోతారరాధన చేసూత అపూరవ లలావలాసానన పరదరిశంచావు.భకుతలకు ఏకతావనన చాటి చైపాపవు.సాయీశా ! నవు కులగోతారలకతతుడవు.సతయసవరూపివ.నవు మా ఊహలకందన అవతారమూరితవ. ఓ సాయ పరమాతామ ! తరకవతరాకలనే జోడు గురారల మద సావరి చేసూత ఊహతతుడవైైన ననున చేరగలమా! తారికకులకు అంతుపటటన మ తతావనన వాకుకలతో పరకటించడం సాధయమా! అటువంటపుపడు నా మాటలు నలువ గలవా!( అందుకే కేవలం సంపూరణ భకీత వశావసాలే సాధనాలు ).

పరశంస

ఓ తేజః సావరూప! మ సననధిలో భావపరంపర పైలుల బుకి రాగా,మౌనంగా ఉండలేక పలుకుతునానను.సుతతంచడానకి వయవహర సరళలో సాహితయంలోన పలుకులే సాధనాలు కదా! అందుచేత ననున కీరితంచే ఈ పదజాలమే పవతర సుతత సాహితయమైై చరస థాయగా నలుచుగాకా! అందుచేత మ అనుగరహంవలల లభంచన కవతాశకితతో నా శకిత కొలది మమమలన సదా కీరితసూత నే ఉంటాను. సతుపరుషులు ఎంతో ఉననతులు.వారు దేవతలకంటే శేరషుటటలు.ఎందుకంటే వారికి నాది నది అనే బేధభావం ఉండదు. వారు ఆశరతులయెడల ఎలాంటి తారతమయం చూపించక కరుణరసం కురిపిస తారు.హిరణయకశపుడు,రావణాసురుడు మదలైైనవాళుళ దేవతలను దేవషించారు.అందుకే వారిచేత సంహరింపబడ డారు.కాన సతుపరుషుల చేతలో అలా హన పొందిన వారోకకరు లేరు.గోపీచంద మహరాజ జాలందర మునశవరుణిణ పేడకుపపలో

11

Page 12: Shri Sai Nath Stavan Manjari

పాతపైట టాడు.కాన, ఆ మహతుమడు అతడి దుషాకరాయనకి ఏ మాతరం వయధ చైందలేదు.పైైగా ఆ మురుఖడైైన గోపీచంద మహరాజకు ఆ దోషం అంటకుండా కాపాడి,అతణిణ ఉదద రించాడు.అంతే కాదు,అతనకి అమరతావనన కూడా పరసాదించాడు. ఇటిట సాదు సతుపరుషుల ఔననతాయనన వరినంచనేవరితరం? సాధు సతుపరుషులు సూరయనారాయణుడి లాంటివారు.వారి కృప జ ఞానపరకాశం.వారు అమత సుఖపరదాత అయన చందురడులాంటివారు.వారి కృప చలలన వైనైనలలా ఆహల దభరితం.సాధు సతుపరుషులు పరిమళ భరితమైైన కసూత రి,రసపూరణమైైన చైరుకువంటివారు.వారి అవాయజ కరుణ ,సుగంధంలా పరిమళసుత ంది.వారి కృప మధుర రసపూరితం.వారు దుషుటల యందు శషుటల యందు కూడ సమబుదిధ కలగి ఉంటారు. అంతేకాదు, పాపాతుమలపైై మరింత దయ కలగి ఉండడం వారి సహజ గుణం.

పాపపరకాళన

ఎలాగంటే మలనవరస తా రలే శభరం కావడానకి గోదావరి వదదకొస తాయ.కాన శభరమైైన

బటటలకు ఆ అవసరం ఉండదు.అవ గోదావరికి దూరంగా పైటెటలోనే ఉంటాయ.ఐతే.. ఆ పైటెటలోనునన పరిశబరమైైన బటటలు కూడా పూరవకాలం లో ఒకనాడు మురికివే.

ఒకపుపడు గోదావరి వదదకొచచ శభరపడి పైటెటలోనకి చేరినవే.

ఓ సాయ సమర దా! పతత పావనా! ఆపైటికే ' వైైకుంఠము '. మరే పవతర 'గోదావరి'.మయందు అచంచల వశావసమే 'సాననఘటటం'.జవులే 'వస తా రలు'. అరిషడవర గాలే 'మాలనాయలు'. అనగా మ యందు వశావసం అనే సానన ఘటటం లో జవాతమలనైడు వస తా రలు షడివకారాలనే మాలనాయలను తొలగించుకుంటాయ.ఓ సాయ సమర దా! మ పాద పంకజ దరశనమే మాకూ పవతర 'గోదావరి సాననం'. కరుణా కటాక వకణాలు మాపైై పరసరింపజేసి,పాప పరకాళన గావంచ,మమమలన పునతులను చేయగల సమరుధలు మరే! పరమ పావనమూరీత! మేము సామానయ మానవులం.ఇహలోక

వాసనలకు లోబడి, మేము చేసే పనులవలల తరచూ పాపాలను (మురికిన)

పొందుతుంటాం .అందుచేత అవ పోగొటుటకోవడానకి మలాంటి ఉతతమ

12

Page 13: Shri Sai Nath Stavan Manjari

సాధుసతుపరుషులను తరచుగా సందరిశంచడానకి మేమే తగినవాళళం.గోదావరినదిలో నరు పుషకలంగా ఉననపుపడు శభరపడడం కోసం మురికిబటటలు వస తాయ.అవ శభరపదకుండా అకకడి సాననఘట టాలపైై మురికి బటటలగానే మగిలపోతే ఆ అపరతషట గోదావరికే కదా!

సమాశరయము

ఓ సదుగ రుమౌళ ! మరు ఏపుగా పైరిగి చలల టి నడ నచేచ మహవృకము వంటివారు.మేము తవర తాపతర యాగినతో బాధపడుతూ మ నడలో సేదదీరాలన ఆరాటపడే బాటసారులం.ఓ గురుసారవభౌమా ! కరుణావరుణాలయా ! సరోవతృకషటమైైన మ సతృకపయనైడి చలలన నడలో మమమలన సేదదీరిచ ఆ వేడినుండి రకించండి.పరభూ!

నడ కోసం ఒక వృకం కిరంద కూరుచననపుపడు ఇంకా పైైనుండి ఎండ వేడి తగులుతుంటే , దానన నడనచేచ వృకమన ఎవరంటారు?? భకత మందారా! మహవృకం వంటి మమమలన మేము ఆశరయంచాం.ఇంకా తాపతరయాగిన మమమలన బాధిసుత ంటే ననున ఆశరత మందారమన ఎవరంటారు ? ఓ సాయీ! ఈ లోకంలో మ కృప లేకుండా జనావళకి మేలు జరగడం అసాధయం.

ఓ శేషసాయీ ! కృషణ భగవానున అనుగరహం వలల నే గదా కురుకేతరంలో అరుజనుడు ధరమమార గామైరిగి ధనుయడయాయడు ! సేనహశలయెైన సుగీరవుడు సహయంతో వభషణుడు శరరామచందురన దివయ సననధిన పొందగలగాడు .అతడి దావరానే రామ వభషణుల మైైతరబంధం పైంపొందింది .ఆ శరహరి మహిమలు సతుపరుషుల కారణంగానే వశవవఖాయతమయాయయ.

వేదాలుకూడ నరుగణ పరబరహమను సంపూరణంగా వరిణంచలేకపోయాయ .అందుచేత అవయకతమైైన నరుగణ బరహమతవమును ఊహించ ఉపాసించడం సామానుయలకు సాధయం కాదు.అందుకే ఋషులు 'సగుణోపాసన ' అనే సాధనానన భూలోకంలో పరచారం చేశారు.సగుణ సాకార రూపంలో ఆ పరబరహమను అవతరింపజేశారు. వైైకుంఠాధిపత,

రుకిమణీ వలలభుడు అయన శర కృషుణ ణిణ దామాజ అంటరానవాడుగా మారాచడు.

13

Page 14: Shri Sai Nath Stavan Manjari

ఆ జగనానధుడే భకత చోఖామేళ ీకోసం పశవుల కళేబరాలు మసాడు.సాధు సతుపరుషుల అసమాన శకిత సమర దాయలకు లోబడి ఆ జగనానధుడైైన శరహరి నటి కడవలను మసి వారికి సేవలందించాడు. ( సకుకబాయ భకితకి మైచచ

శర కృషుణడు, ఏకనాథ మహరాజ యకక గురుభకితకి మైచచ ఆ శరహరి సేవకులవలై నటి కడవలు మసారు).అటిట యగయత,పరమాతమ వదద చనువు,ఆయనపైై హకుక పొందిన సతుపరుషులు నజంగా సచచదానంద పరమాతమను శాసించేవారే కదా! ఇలా సతుపరుషుల గురించ ఇంకా ఇంకా అధికంగా చైపపనవసరం లేదు.

యగీశవరుడు

ఓ సాయనాధా ! సదుగ రుమౌళ ! షిరిడీపురాధీసా ! ఇనన మాటలైందుకు? మరే నా తలల ,తండిర,నా సవరవసవం మరే.ఓ సాయశా ! అగణిత లలావలాసా!నజానకి న లలల పరమార ధానన ఎవరు గరహించ గలరు ?పామరుణిణ అయన నేను మాటలకందన న లలలనేవధంగా వరిణంచగలను ? జవులనుదద రించడానకే మరు షిరిడీలో అవతరించారు. పరమదలలో నూనైకు బదులుగా నరుపోసి దీపాలు వైలగించారు.తామస జనుల అజ ఞాయనాంధకారానన పాలదో రలారు . ఓ సాయ!శేషసాయీ! మూరెడు వైడలుపనన బలల చైకకను ఎతుతలో వేరలాడదీసి దానపైై నదిరంచారు.నరుపమానమైైన మ యగశకితన

ఎరుక పరచ, భకతజనులను సంభరమాశచరాయలకు గురిచేసారు.

ఆశరతవతసలుడు

న ఆశరవచన పరభావంతో ఎందరో గొడారళుళ సంతానవంతులయాయరు.మరు ఎందరో రోగుల వాయధులను ఊదీతో నరూమలంచారు.పరభూ! మా ఐహిక బాధలను తొలగించడం

మకసాధయం కాదు.గజరాజకు చటిట చమ బరువౌతుందా?ఓ సదుగ రురాయా ! ఈ దీనున కరుణించు.దీనబంధూ! నవే దికకన నమమ వనమరంగా న పాదాలనాశరయంచన ననున అలకయం చేయకు.పరభూ!నవు రాజాధిరాజవ.ధనకుల లో కుభేరుడివ.

వైైదుయలలో ధనవంతరివ. ఈ జగతలో నకు నవే సాటి.

14

Page 15: Shri Sai Nath Stavan Manjari

సాయనాధా పూజ

సాయదేవా! ఇతర దేవతల పూజకు ఎనోన పూజాదరవాయలునానయ.ఎనైననోన పూజా వధానాలునానయ.కాన, ఈ లోకంలో ననున పూజంచడానకి తగిన వసుత వే లేదు ! ( పరత వసుతవులోనూ న అంశ కనపిసుత ంటే,ననున దేనతో పూజంచగలను ! ఎలా పూజంచగాలను?). సూరయభగవానుడు తన రాజయంలో దీపావళ పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంత దరవాయలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేసేత , ఆయన దపిపక తరచగల నరు భూమపైై లభసుత ందా ? అగినహోతురడికి చలవేసి వేడి కావాలంటే నపుప ఎకకణుణంచ తేగలం? ఓ సాయీ!సమరధ సదుగ రూ ! పూజాసామాగిర అంతా న అంశతోనే నండివుండైను.మదటనుంచ అవ నలోన భాగమే.ఈ నజం నకు తైలయదా! సాయీ! నేను తతవదృషిటతో ఏవేవో వేదాంత వషయాలు ఊరికే చైబుతునానను.కాన నజానకి నా మనసుకంతటి దివాయనుభూత కలగలేదు.అందుచేత నేను అనుభవ జ ఞానం లేకుండా పలకే ఈ నసాసరమైైన మాటలనన నరరధకం.ఓ గురుసారవభౌమా! మతో సననహితతావనన పైంచుకోవాలన మమమలన వయవహరిక రీతలో అరిచసుతనానను. యదార ధానకి నాకు ఆ సామరధయం కూడా లేదన నేనైరుగుదును.అందువలన అనేక రూపకలపనలతో మమమలన పూజసుతనానను.కృపానధీ! దయతో ఈ దాసున పూజలు,సీవకరించ , ఆతామరపణ శకితన పరసాదించండి.ఓ పరాతపరా ! పేరమాశర వులతో మ పాదాలు కడుగుతునానను.మకు సదభకిత అనే చందనం పూయుచునానను.బాబా ! శబ దాలంకారాలు అనే కఫనన మకు వసత రంగా సమరిపసుతనానను.పేరమభావాలనే కుసుమాలతో కూరిచన సుమమాలతో మ గళసీమనలంకరిసుతనానను.ఓ పాపభంజనా! నా దురుగణాలను,పాప కరమలను కాలచ ధూపం వేసి మమమలనరిచసుతనానను.అవ మలన పదార దాలే ! కాన ,వాటి నుండి దురగంధం వైలువడడం లేదు ! సదుగ రున సననధిలో కాక ధూపసామాగిరన మరెకకడ వేరలచనపపటికీ, ఆయా దరవాయల సహజవాసనలే వైలువడతాయ. ధూప దరవయం అగినన సృపశంచగానే దాన సహజ పరిమళం వేదజలలబడుతుంది.ఇది సహజం.ఓ పతతపావనా ! కాన , మ సమకం

15

Page 16: Shri Sai Nath Stavan Manjari

ఇందుకు వరుదధం.సహజ వాసనలు అగినలో ఆహుతైైపోతాయ . పరిసర పారంతమంతా సుగంధ పరిమళం అకయంగా వాయపించ,శాశవతంగా ఉంటుంది.( అనగా సాయ సననధి లో మన కలమషాలు దాహించబడి సధుగ ణాల పరిమళం మాతరమే మగులుతుంది.అంటే పతతులు పావనులౌతారు ). గంగాజలంలో మలనాలను తొలగించగానే గంగానది నరమలమైై తరిగి పూరవపు పవతరత సంతరించుకుంటుంది.అలాగే మనసులోన మాలనాయలు తోలగగానే ఆతమ పరిశదధమైై పరకాశసుత ంది.

ఓ గురుచందరమా!మాయామహం అనే ధూప దీపాలను వైలగిసుతనానను.పరతఫలంగా నాకు పూరణ వైైరాగయసిథత పరసాదించండి.అచంచల వశావసమనే సింహసనానన నండు మనసుతో మకు ఆసనంగా సమరిపసుతనానను.దయతో దానపైై వరాజమానులైై నా భకితనే నైైవేదయంగా సీవకరించండి.ఓ సాయ పరాతపరా ! నా భకితన మకు నైైవేదయంగా సమరిపంచాను దానన ఆరగించ అందల సారానన తరిగి నాకు పరసాదించండి.నేను మ పసిబడడను.మాతృ సతనాయనన గ రోలడం మ బడడగా అది నా హకుక. ( ఇది మానసిక పూజ.ఇందు భకుతడరిపంచేది భకిత నైైవేదయం.భకుతడు భగవంతుడినుండి ఆశంచే పరతఫలం సంపూరణ మానసిక సంతృపిత ).నా మనసే మకు దకిణగా సమరిపంచాను.దయతో సీవకరించండి.అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు నేను కరతను కాను.పుణయశ లోకా! సాయ సతపరభూ ! వనమురడనైై అనననయ భకీతతో కూడిన పారరధనతో సాష టాంగపరణామం చేసుతనానను సీవకరించండి.

పారరధనాషట కం

సాయనాధా! శాంతచత తా ! అసమాన పరజ ఞాధురీణా ! దయాఘనా ! కరుణాసింధూ!

సతసవరూపా ! మాయా మహంధకార వనాశకా! కుల గోతారలకతతుడవైైన ఓ సిదధ పురుషా ! ఊహతతా ! కరుణావరుణాలయా ! షిరిడీ పురవాసా! ఓ సాయనాధా పరభూ!

పాహిమాం,పాహిమాం. జ ఞానభాసకరా! జ ఞానపరదాతా ! సకలశభదాయీ ! సదభకత హృదయవహరా ! శరణా గత రకకా! పాహిమాం. సృషిటకరతవగు బరహమదేవుడవు. సిథతకారకుడైైన లకిమ వలలభుడవు.ముల లో కాలకు లయకారకుడైైన రుదురడవు కూడా నశచయంగా నవే.ఓ తరమూరితసవరూపా ! సాయనాధా ! నకు నమసుసలు.

16

Page 17: Shri Sai Nath Stavan Manjari

నవు సవరవవాయపకుడవు.ఈ సమసత భూమండలంలో నవు లేన చోటంటూ ఉందా? నవు సవరవజఞ యడవు.సకల జవ హృదయాంతర నవాసుడవైైన ఓ సాయనాధా! నకు నమసుసలు.ఓ సాయ సమర దా ! నా అపరాధాలననంటిన మననంచు. చంచలమనసుకడను. భకీత హినుడనైైన నా సందేహలననంటిన శఘరమే నవారించు.ఓ సాయ గురువరేణాయ! నవు ధేనువు.నేను న లేగను.నవు చందురడవు.నేను చందరకాంతమణిన. దివజ గంగా తరంగిణీ తరధ సననభమైైన న పవతర చరణ కమలాలకు ఈ దాసున హృదయపూరివక వందనాలు.సాయీపరభూ! కరుణతో మ వరదహస తానన నా శరసుస పైైనుంచ ననున దీవంచండి.మ దాసుడనైైన ఈ దాసగణున చంతలు,శోకాలు సతవరమే నవారించండి.

శరణాగత పారరధన

ఓ సాయదేవా! ఈ పారరధనాషటకానన మకు సమరిపంచ మ మర ల సాష టాంగపడుతునానను.నా పాప తాప దైైనాయలను సమూలంగా హరించ ననునదద రించండి.ఓ సాయ గురువరా ! మరు గోమాత! నేను మ లేగా దూడను.మరు నా పిరయ జనవ.నేను మ అనుంగు పసి పాపను.కనుక నాపైై కాఠినయం చూపకండి.

ఓ పతతపావనా ! నవు మలయగిరియందల శరచందనవృకంలాంటి వాడవు. నేనో .... ముళళ పొదలాంటివాణిణ . నవు జవనదియెైన పవతర గోదావరి జలంవంటివాడవు. నేనో... మహపాతకుణిణ . ఓ గురురాయా! ననున దరిశంచగానే నా మనోమాలనాయలు దురుభదుదలు నశంచకపోతే ననున చందనవృకంలాంటివాడవన ఎవరంటారు? కసూత రి సహవాసంతో మనున కూడా సుగంధ పరిమళభరితమైై దాన వలువ పైరుగుతుంది .

పుషపమాలలోన దారం పుషాపల సాంగతయం వలల నే గదా శరసుసపైైకెకిక ఉననత స థానం పొందుతుంది ! మహతుమలు గరహించడంచేత సామానయ వసుతవులు కూడా వారి మహిమ వలల ఉననతసిథతన పొందుతాయ .అదే మహతుమల సాంగతయ ఫలతం! నజానకి భసమం,

కౌపీనం, ఎదుద (నంది) సామానయ వసుతవులే! కాన మహేశవరుడు గరహించడంచేత వాటికి జగదివఖాయత కలగింది.గోప గోపికలను రంజంపజేయడానకి శర కృషణ పరమాతమ యమునా తరాన బృందావనంలో ఉటుల కొటిట , రాసకీరడా సలపాడు.

17

Page 18: Shri Sai Nath Stavan Manjari

అందుకే గోపకులకు , బృందావనానకి,యమునాతరానకి ఎంతో పారశసత యం,బుధజనుల గురితంపు కలగాయ.

ఓ గురుదేవా!సాయపరభూ ! నేను దురాచారుణేణ !కాన మ శరణుజొచాచను. నా దురాచారాలను నరూమలంచమన, నాకు సదా మ పాదసననధిన పరసాదించమన మమమలన పదే పదే వేడుకుంటునానను. ఓ సదుగ రుమౌళ! సాయసమర దా ! సుఖాలనాశంచ ఇహలోక పరలోక సంబంధమైైన మా కోరికలేవైైనా మరు తపపక నేరవేరెచదరన నాకు నశచయంగా తైలుసు.కాన ,గురుదేవా ! నాకు పూరణ వైైరాగయ బుదిధనవవండి. చంచలత లేన నశచల మనసునవవండి.( ఏ సుఖాలు ఆశంచన సిథత ).

బాబా! నా మనసుస సదా నా ఆధీనం లో వుండేటటుల గరహించు. సముదరంలోన నరు తయయగా మారితే ,ఇంక ఉపుప నరు తారగావలసిన అవసరం ఉండదు కదా! సాయసమర దా! సముదర జలాలను సహితం మధురంగా మారచగల అపారశకితమంతులు మరు.అందువలల మ దాసుడైైన ఈ దాసగణున ఈ చరుకోరికను మననంచండి.

ఓ పరంధామా ! పతతపావనా !పావనానఘా! నా దోషాలనన సీవకరించమన మమమలన అరిధసుతనానను . సిదధపురుషులలో అగరగణుయలైైన మమమలన నా దోషాలైంతమాతరం అంటవు.బాబా! ఇనన మాటలైందుకు ? మరే నా ఆశరయం.తలల చంకలోనునన పసిబడడ ఎంతో నరభయంగా,ఎంతో సురకిత భావంతో ఉండడం సహజమే కదా! నేను కూడా మ అండ చేరి అలాంటి దివాయనుభూతనే అనుభవసుతనానను .

ఫలశృత

ఓ సాయీపరభూ ! ఎవరైెతే భకిత పేరమలతో ఈ సో తతారనన పఠిస తారో,వారి కోరికలు నైరవేరేలా అనుగరహించండి.ఈ ' సత వన మంజరి ' నతయం పారాయణం చేయువారిపైై మ అనుగరహం సదా పరసరించుగాకా ! ఒక సంవతసరంలోనే వారి తరతాపాలు (దైైహిక,ఐహిక,మానసిక తాపములు,కష టాలూ ) కడతేరుగాక ! శచరూభతులైైన నరమలాంతఃకరణతో,నశచలమైైన భకిత వశావసాలతో ఎలల రు పరతనతయం ఈ సతవన మంజరిన పారాయణం చేసైదరుగాక ! నతయ పారాయణకు అవకాశం లేకపోతే ,పరత గురువారంరోజన శర సాయసదుగ రున దివయరూపానన మ మనసులో పరతషిటంచ దీనన

18

Page 19: Shri Sai Nath Stavan Manjari

పారాయణం చేయండి .అందుకు కూడా అశకుతలైైతే కనసం పరత ఏకాదశనాడు పటించనపపటికీ అదుభతమైైన ఫలం పొందగలరు .మహమహిమానవతమైైన ఈ సతవన మంజరిన పారాయణం చేసేవారిపైై సాయ భగవానున కృప వరిషసుత ంది.సాయ పరమాతమ సతవరమే వారి ఐహిక పారమారిధక కోరికలనన నైరవేరిచ అంతయకాలంలో ఉతతమగతులు పరసాదిస తారు.దీనన తరచూ పారాయణం చేసినచో మందబుదుధల బుదిధ వకశసుత ంది.అలాపయుషుకలు శతాయుషుకలౌతారు.ఈ సతవన మంజరి నతయపారాయణం వలన నరుపేదల ఇంట కుబేరుడే నవసిస తాడు.ఇది సతయం.....సతయం......సతయం.ముమామటికీ సతయం.ఈ సో తతర పారాయణ వలన సంతానం లేనవారికి సంతానం కలుగుతుంది.రోగులు పూర ణారోగయవంతులౌతారు. దీన నతయ పారాయణ ఫలం అమఘం.సకల చంతలు , భయాలు తొలగిపోతాయ .కీరితమంతులైై గౌరవమరాయదలు పొందుతారు .చవరకు అవనాశ పరబరహమను తైలుసుకుంటారు. సోదర సాయ భకుతలారా !వవేకవంతులారా ! తరక వతరాకలకు , వయరధమైైన కలపనలకు,సంశయాలకు తావవవకండి.ఈ మహిమానవత సో తతర పఠనం వలన ఒనగూడే సతఫలతాలపైై పరిపూరణ వశావసం కలగి ఉండండి.కరమంతపపకుండ తరచుగా (నైలకో,ఏడాదికో ఒకసారి ) పరమ పావనమైైన షిరిడీ కేతారనన దరిశంచండి.

అనాధనాధుడు,భకుతలపాలట కలపవృకమైైనా సాయనాధున దివయచరణ కమలాలను మ హృదయంలో సిథరంగా పరతషిటంచంది.

సో తతర రచన

సాయ సదుగ రున పేరరణ వలననే నేన సతవన మంజరిన రచంచగలగాను.లేనచో నావంటి

పామరుడి కింతటి ఉతృకషటరచన సాధయమా! శక సం 1840 భాదరపద శదధచతురదశ,

వనాయక చవత, సోమవారం మధయహనం (9-9-1918), పావన నరమదానదీ తరాన అహలాయ సననధిలో (అహలాయదేవ సమాధి వదద ) పరఖాయత మహేశవరకేతరంలో (ఇండోర దగగరలో ఒక పుణయ కేతరం) ఈ ' సాయనాధా సత వన మంజరి ' రచన సంపూరణమైైంది.

శర సాయసదుగ రుడు నా హృదయంలో పరవేశంచ ఇందల పరత పదానన సుపరింపజేసి ఈ సతవనమంజరి రచన పూరిత చేయంచారు.నా శషుయడు దామదర సాయీశన

19

Page 20: Shri Sai Nath Stavan Manjari

అనుగరహంతో గరంధసత ం చేశాడు.ఈ దాసగణు సాధు సతుపరుషులందరికీ సదా దాసుడు.

ఎలల రకూ సకల శభములు ఒనగూడు గాక! ఈ ' శర సాయనాధా సతవన మంజరి '

భావసాగరానన తరింపజేసే దివయసాధనమైై వైలుగొందాలన ఈ దాసగణు ఆ పాండురంగడున అతయంతాదరంతో పారరిదసుతనానడు.శర పాండురంగా సవసిత !

శర హరిహరారపణమసుత ! శభం భవతు ! పుండరీక వరద హరివటట ల

సీతాకాంతసమరణ జయ జయ రామ!

పారవతపతే హర హర మహదేవశర సదుగ రు సాయీనాధ మహరాజ క ీజెై

శర సదుగ రు సాయనాధారపణమసుత శభం భవతు .

20


Top Related